IMG-20231126-WA0002 National

పశ్చిమ గోదావరి జిల్లాలో భారత రాజ్యాంగం దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం, కోడేరు గ్రామంలో భారత రాజ్యాంగం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షలు సరెళ్ల శ్రీనివాస్(నల్లి రాజేష్ గారు టిమ్ )ముఖ్య అతిధిగా పాలుగోన్నారు. ముందుగా శ్రీనివాస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహంనకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ… అంబేద్కర్ గారు పేద బడుగు వర్గాల కోసం ఎంతగానో శ్రమించారన్నారు. తన జీవితాన్ని దారపోశారన్నారు. అయన జీవిత చరిత్ర ప్రతి […]