9a5e6a57-0a7a-4636-99e3-a06cf2e431d7 Viral

అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ…

యానాం – కాకినాడ జిల్లా సరిహద్దులోని అంతర్రాష్ట్ర చెక్-పోస్టులను కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. రాబోవు సాధారణ ఎన్నికలను దృష్ట్యా నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు ఇతర అక్రమ రవాణాను అరికట్టాలనే ఉద్దేశంతో, యానం – కాకినాడ జిల్లా సరిహద్దులలో ఏర్పాటుచేసిన అంతర రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేసి కాకినాడ జిల్లా ఎస్పీ సూచనలు చేసారు. కాకినాడ జిల్లా ఎస్పీ యానం సరిహద్దులో ఏర్పాటుచేసిన మల్లవరం, […]

WhatsApp Image 2024-01-30 at 5.02.33 PM Crime

అక్రమ మద్యం ఆటో పట్టువేత… వ్యక్తి అరెస్టు..

దొంగ మద్యం రవాణ చేస్తున్నారనే సమాచారంతో కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు కాకినాడ డివిజనల్ టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ కాకినాడ జగన్నాధపురంలో వాహనాలను తనిఖీలు చేసారు. ఆ తనిఖీలలో యానం నుండి కాకినాడకు వస్తున్న ఒక ఆటోలో 650 మిల్లీ లీటర్లు గల 120 బీర్ బాటిల్స్, 750 మిల్లి లీటర్లు గల 10 మద్యం బాటిల్స్, 375 మిల్లీ లీటర్లు గల 44 మద్యం బాటిల్స్ మొత్తం 174 మద్యం బీర్ […]

WhatsApp Image 2024-01-22 at 11.59.48 AM Viral

అక్రమ నిల్వల పట్టువేత… ఎవరిని వదిలిపెట్టం…??? ముమ్మిడివరం సీఐ

ఫైబర్ బోటులో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యంపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు క్రైమ్ డిఎస్పి, కాట్రేనికోన పోలీస్ సిబ్బంది, ఎస్ఈబి సిబ్బంది ఆధ్వర్యంలో సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామం గోదావరి నది పాయలో ఫైబర్ బోటులో నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం చేసుకొని పోలీసులు సీజ్ చేసారు. అందులో 1079 బాటిల్స్, 259 లీటర్ల సుమారు లక్ష 25 వేల రూపాయల విలువ చేసే ఎన్డిపిఎల్ అక్రమ మద్యం […]

OIP National

వికాసిత్ భారత్ యాత్రకు కలిగిన ఆటంకం…

పేద, బడుగు వర్గాలకు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ యత్రను దేశ వ్యాప్తంగా మొదలు పెట్టింది. గిరిజనులు, ఆటవీప్రాంతాలు, మారుమూల పల్లెలు తొలి ప్రాధాన్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంకల్ప యాత్రను మొదలుపెట్టింది. యానాం లో మొదలు పెట్టిన ఈ సంకల్ప యాత్ర నిలిచిపోయింది. యానాం పూర్తిగా అర్బన్ నియోజక వర్గంలోనికి రావడంతో ఈ యాత్రను నిలిపివేశినట్టు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి….

అంబేడ్కర్ కోనసీమ జిల్లా యానాం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. పల్సర్ బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు ఇటుకల లోడు తో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొట్టారు. వెనుక నుంచి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. వివరాలలోకి వెళ్తే… మృతులు తాళ్లరేవు మండలం రచ్చ వారి పేట కు చెందిన వారాని తెలుస్తుంది. ఓలేటి శ్రీను (28), ఓలేటి రాజు(26), ఎదుర్లంక గ్రామం రామాలయం పేట కు చెందిన పాలేపు […]

WhatsApp Image 2023-10-13 at 5.10.36 PM Political

మత్స్యకారులకు వలలు పంపిణీ…

  వేదాంత ఫౌండేషన్ ద్వారా ఎస్. యానం కు చెందిన సొసైటీ మత్స్యకారులకు వలలు పంపిణీ చేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ తన అభ్యర్థన మేరకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వేదాంత ఫౌండేషన్ వారు సుమారు రూ 30 లక్షల వ్యయంతో 6.6 టన్నుల బరువు గల వలలను సమకూర్చడం జరిగిందని వాటిని ఎస్. యానం కు చెందిన 165 మంది సొసైటీ మత్స్య […]