అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ…
యానాం – కాకినాడ జిల్లా సరిహద్దులోని అంతర్రాష్ట్ర చెక్-పోస్టులను కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. రాబోవు సాధారణ ఎన్నికలను దృష్ట్యా నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు ఇతర అక్రమ రవాణాను అరికట్టాలనే ఉద్దేశంతో, యానం – కాకినాడ జిల్లా సరిహద్దులలో ఏర్పాటుచేసిన అంతర రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేసి కాకినాడ జిల్లా ఎస్పీ సూచనలు చేసారు. కాకినాడ జిల్లా ఎస్పీ యానం సరిహద్దులో ఏర్పాటుచేసిన మల్లవరం, […]