WhatsApp Image 2024-01-31 at 4.40.52 PM Political

అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ రద్దుచేస్తాం…!!!

విజయవాడ కోర్టుల దగ్గర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 కి వ్యతిరేకంగా 42 రోజులుగా దీక్ష చేస్తున్న న్యాయవాదులను మాజీ మంత్రి నెట్టెం రఘురాం, సీ.పీ.ఐ. జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ గార్లతో కలసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా నూతన భూ చట్ట కాపీలను చించేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… మేధావులు మౌనంగా ఉండడం వలన దుర్మార్గుడు రాజ్యం ఏలుతున్నాడని అన్నారు. రాజ్యాంగాన్ని అవపాసన పట్టిన న్యాయవాదులు, రాజ్యాంగాన్ని అమలుపరిచేలా చేసి […]

WhatsApp Image 2024-01-24 at 5.37.48 PM Viral

రాజమండ్రిలో ఆడుదం ఆంద్ర కార్యక్రమం…

ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ రాష్ట్ర యువతిలో పోటీ తత్వాన్ని, ఐక్యతను, ఆత్మవిష్వాసాన్ని, క్రీడా ప్రతిభను వెలికి తియ్యడానికి ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంద్ర ఆటల పోటీ కార్యక్రమాన్ని గ్రామీన, మండల, జిల్లా స్థాయిలో ప్రారంభించారు. ఇందులో భాంగంగా తూర్పుగొదావరి జల్లాలో రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో ఈ పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక రూరల్ వై.సీ.పీ. నియోజకవర్గం కో-ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. […]

IMG-20231103-WA0048 Political

వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం… -మాజీ మంత్రి చిక్కాల-

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల రైతాంగానికి పూర్తిస్థాయిలో తీవ్ర నష్టం వాటిల్లుతోందని టీడీపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్ర రావు ఆరోపించారు. కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో చిక్కాల విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రభుత్వం నీటిపారుదల రంగానికి సరైన నిధులు, విధులు నిర్వహించుకోవడం వల్ల చివరి ప్రాంతాలకు నీరంధక, మరికొన్ని చోట్ల వరినాట్లు వేయడం మానేశారన్నారు. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆరున్నర లక్షల […]