మోడీ నేతృత్వంలో సంక్షేమం అధికం…
కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన ఎటిమోగ గ్రామం 16 వ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా వికసిత్ భారత్ సంకల్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బీ.జే.పీ. పార్టీ మేధావుల సంఘం కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత దేశాన్ని నిలపాలనే సంకల్పంతోనే ప్రధాన మంత్రి పేదలకు సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు […]