WhatsApp Image 2024-01-25 at 5.11.49 PM Political

వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన… -వైఎస్‌ షర్మిళ-

గురువారం కాకినాడలోని సూర్య కళామందిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా షర్మళా మాట్లాడుతూ… రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పాలనలో సాగుతోందని దాన్ని ప్రజలు తిరస్కరించాలని రాష్ట్రంలో ఉన్న వై.సీ.పీ. తో పాటు టీ.డీ.పీ. కి చెందిన ఎం.పీ. లు బీ.జే.పీ. కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పీ.సీ.సీ. చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో వై.సీ.పీ., టీ.డీ.పీ. ఎం.పీ. లు ఢిల్లీ వెళ్లిన తర్వాత బీ.జే.పీ. ఎం.పీ. లుగా వ్యవహరిస్తున్నారంటూ […]

dc-Cover-nb20g60m5o9ut1pathe5asa1n7-20160213055611.Medi Political

అంగన్వాడీల తొలగింపునకు ఆదేశాలు..

ఆంద్ర రాష్ట్రంలో విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం సంబందిత అధికారులు కలిసి  నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విధుల్లోకి వస్తున్న వారిని కూడా అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది.అదేవిదంగా విధుల్లోకి వచ్చిన హెల్పర్లకు వర్కర్లుగా పదోన్నతి కల్పించాలని ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణనించిందని సమాచారం.

WhatsApp Image 2023-10-17 at 3.58.03 PM News Andhra Pradesh Political

ఓపిఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి

పోస్టర్ను ఆవిష్కరించిన యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అన్నారాము కాకినాడ యూటీఎఫ్ హోమ్ నందు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి తోటకూర చక్రవర్తి ఆధ్వర్యంలో… అక్టోబర్ 18వ తేదీ నుండి రాష్ట్ర కేంద్రంలో ఓపి ఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ జరిపేటువంటి నిరవధిక దీక్షలు విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్ను యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి. అన్నారాము  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగే నిరవధిక […]

WhatsApp Image 2023-10-13 at 7.31.03 PM Political

26 న బస్సు యాత్ర చేపడతాం..

  విశాఖ పటణం పరిపాలన రాజధానిగా కచ్చితంగా అయ్యి తీరుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ పటణం లో వైసీపీ పార్టీ ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ…  ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటి విడత సామాజిక న్యాయ బస్సు యాత్ర షెడ్యుల్ వివరాలను ప్రకటించారు.     ఈ నెల 26 నుంచి అన్ని ప్రాంతాల్లో మూడు భాగాలుగా […]

varma Political

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కౌంటర్..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వ్యాఖ్యలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్‌ వర్మ ఘాటుగా స్పంధించారు. జనసేన పార్టీ అధినేత వర్థమాన సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ జీవన విధానంపై ముఖ్యమంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ కౌంటర్‌ ఇచ్చారు.