WhatsApp Image 2024-01-24 at 10.56.32 AM Political

వై.ఎస్. షర్మిలా రెడ్దీ వై.సీ.పీ. పై ఆగ్రహం…

వై.ఎస్.ఆర్. తెలంగలణ పార్టీ వ్యవస్తాపకురాలు, ఆంద్ర ప్రదేశ్ ఏ.పీ.సీ.సీ. చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్దీ వై.సీ.పీ. ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్త చేశారు. విజయనగరంలో వై.సీ.పీ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… వై.సీ.పీ. ఎం.పి. లు బీ.జే.పీ. కార్యాలయంలో కూర్చుంటున్నారని అన్నారు. బీ.జే.పీ. ఒక మత తత్వ పార్టీ అని అందుకే ఆనాడు రాజ శేఖర్ రెడ్డి కూడా వ్యతిరేకించారన్నారు. బీ.జే.పీ. ఎవరికి శ్రేయస్కరం కాదని అయినా పలువురు ఎం.పీ. లు, జగన్ […]