కాకినాడ జిల్లాలోని అన్నవరం దేవస్థానం స్మార్త ఆగమ పాఠశాలలో ఘోర విషాదం జరిగింది. ఆ పాఠశాలలో చదువుకుంటున్న 15 మంది విధ్యార్థుల తీవ్ర అస్వస్థత పాలయ్యారు. సమాచారం తెలుసుకున్న యాజమాన్యం వెంటనే స్పిందించి అక్కడే ఉన్న దేవస్థాన వైద్యాధికారితో విద్యార్థులకు చికిత్స చేయించారు. విద్యార్థులు ఉదయం మొక్కలకు మందు కొట్టారని.. ఆ స్ప్రే వల్ల ఇలా అయ్యి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.