ఛత్తిస్ గడ్ రాష్ట్రంలో ఘోర విషద ఘటన చోటుచేసుకుంది. ఒడిశా-ఛత్తీస్గఢ్ హైవే పై ఒక కారు విధ్వంశం శృష్టించింది. ఆ మర్గంలో వెళ్తున్న ఆటోను, ఒట బైక్ ను అటువైపుగా వెళుతున్న ఒక వైట్ స్కార్పియో వేగంగా వచ్చి వాటిని దాటాలనే క్రమంలో వేగంగా వాటిని ఢీకొట్టింది. దానితో బైక్ మీద ఉన్న వ్యక్తి, ఆటోలో ఉన్న 15 మందిలో 6 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మిలిన 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అక్కడవిన్న చుట్టుపక్కలవారు స్పందించి క్షతగాత్రులను సమీప ఆసుత్రికి తరలించారు. కాని కారులో ఉన్నవారికి మాత్రం ఎటువంటి గాయాలుగాని అవ్వలేదు.