ఎక్సైజ్ పాలసీ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ.డి. అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు బుధవారం మార్చి 27న విచారించనుంది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు మరియు తదుపరి ఈ.డీ. రిమాండ్ చట్టవిరుద్ధం అయినందున విడుదల చేయాలని కోరుతూ… న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ ముందు ఉదయం 10.30 గంటలకు విచారణకు లిస్ట్ చేయబడింది.