తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో ఎల్.బి స్టేడియంలో రేపు మ ధ్యాహ్నం 1.04 గంటలకుకి రేవంత్ రెడ్డి రేపు పదవీ బాధ్య తలు స్వీకరించనున్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, రాహుల్ గాంధీ , ప్రియాంకా గాందీలను కలిశారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని వారిని ఆహ్వానించారు . అంతకు ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏ.ఐ.సీ.సీ. జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లతో కూడా రేవంత్ సమావేశమయ్యారు. వారిని కూడ కలసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకా రానికి రావాల్సిందిగా వారిని కోరారు..
కాంగ్రెస్ పార్టీ అధినేతలను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి…
![WhatsApp Image 2023-12-06 at 3.15.40 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-06-at-3.15.40-PM.jpeg?resize=1079%2C700&ssl=1)