తమిళనాడులో భారీ వర్షాల కారణంగా గుర్తుతేలియని మృతదేహం కొట్టుకువచ్చింది. తమిళనాడులో వర్షాల కారణంగా దక్షిణాది జిల్లాల్లో ఇళ్లు నీటిలో మునిగాయి. పలు ప్రదేశాల్లో వరదనీరు వచ్చింది. ఈ క్రమంలో తిరునల్వేలిలోని పాత బస్టాండ్ దగ్గర వృద్దిడి మృతదేహం వరదలో తేలుతు కనిపించింది. ఆ మృతదేహాని చూసి అక్కడ వారందరూ భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటణ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు