ఇప్పటకే తిరుమలలో జరగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీ.టీ.డీ. తెలిపింది. రేపటి నుంచి జనవరి 1 వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నట్లు తెలిపింది. దర్శన టిక్కెట్ కోసం దాదాపు 90 కౌంటర్లను ఏర్పాటు చేసారు. దర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించగా జనాలు గుంప్పులుగా రావడంతో ముందు జాగ్రత్తగా టోకెన్ల జారీని మొదలుపెట్టారు. మొత్తం 4,23,500 టిక్కెట్లు జారీ చేయనున్నారు.