తెలుగు దేశం పార్టీలోకి యిన్నమూరి ప్రదీప్ నారా చంద్రబాబు సమక్షంలో చేరారు. వై.ఎస్.ఆర్.సీ.పీ. నాయకుడు, రాజమండ్రి ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఉన్నమూరి ప్రదీప్ తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ-జనసేన తొలి బహిరంగ సభలో అధినేత చంద్రబాబు సమక్షంలో టీ.డీ.పీ.లోకి చేరారు. ఈ సందర్బంగా చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా అహ్వానించారు. ఈ సందర్బంగా ప్రదీప్ జగన్ ప్రభుత్రం విదివిధానాలు రాజమండ్రి ఎం.పీ. ప్రవర్తన నచ్చకా ఆ పదవికి రాజీనామా చేసినట్లు వెళ్లడించారు. జరగబోయే ఎన్నకల్లో టీ.డీ.పీ. జనసేన విజయానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.