అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా పాలిస్తాన్ పై జరుగుతున్న దాడులు నిరసిస్తూ నేషనల్ ఫెడరేషన్ అఫ్ యూత్ మూమెంట్, ఐడి యల్ యూత్ మూమెంట్ ఆంద్ర ప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్డు మసీద్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్, ఐ వై ఎం సభ్యులు నిజాం, ఖాజా, సోహెల్, జావీద్ తదితులున్నారు.