జే.ఎన్.టీ.యూ.కే. ఫుట్ బాల్ టీమ్ కు సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల లో చదువుతున్న విద్యార్ధి డి. శివ ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ డా. ఏ. రమేష్ తెలిపారు. తమిళనాడులో గల ఎస్.ఆర్.ఎం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెన్నై లో నిర్వహిస్తున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో పాల్గొనే జట్టుతో కలిసి చెన్నై వెళ్లనున్నట్లు డా. రమేష్ తెలిపారు.