బీహార్ రాష్ట్రంలో దారుణ విషాదం చోటుచేసుకుంది. మోతిహారి లనే గ్రామంలో నివసిస్తున్న భార్యభర్తల పైన పొరిగింటిలో నివాసముంటున్న ఒక వ్యక్తి దాడి చేసి తన చేతిలో ఉన్న తుఫాకీతో వారిని కాల్చాడు. దానితో భార్యభర్తలిద్దారు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్తానిక పోలీసులు ఘనటా స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. భాదితులు ఉపాధ్యాయుడు మధురేంద్ర కుమార్ వర్మ, అతని భార్యగా గుర్తించామని వారు తెలిపారు. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెళ్లడించారు. భూ వివాదమే ఈ ప్రమాదానికి దారితీసిందని స్థానికులు చేప్పారని పోలీసులు తెలిపారు.