మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాజ్ గఢ్ జిల్లాలో పొలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 4 ఏళ్ల చిన్నాకి పొలంలో ఆడుకుంటూ నీటి కోసం వేసిన బోరు బావి లో పడిపోయింది. ఈ ఘటణ బోడా పోలీసు స్టేషన్ పరిధిలో పిప్లియా రసోడా గ్రామంలో జరిగింది. స్థానికు వెంటనే స్పందించి సంబందిత అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. బోరు లో పడిన బాలిక ను అధికారులు, యంత్రాల సహాయంతో ఎంతో చాకచక్యంగా చిన్నారికి ఎటువంటీ ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటకు తీసారు.
మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటణ.. -బోరు లో పడిన చిన్నారి-
![18-borewell](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/18-borewell.jpg?resize=1200%2C700&ssl=1)