రాజస్థాన్ రష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నకల్లో కాంగ్రెస్ పార్టీ ను ఓడించి బీ.జే.పీ. పార్టీ విజయం సాదించి అధికారాన్ని చేజిక్కించుకుంది. తదనంతరం 12 రోజుల తర్వాత తొలిసారిగా బీ.జే.పీ. ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మ ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఇటీవల ఆయన రాజస్థాన్ కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యాక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీ.జే.పీ. అగ్రనాయకులు, తదితరులు హాజరయ్యారు విజయవంతం చేశారు.
రాజస్థాన్ సీ.ఎం. గా బీజేపీ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం…
![modi-940-2](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/modi-940-2.jpg?resize=940%2C580&ssl=1)