కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. కర్ణాటక లో శిరసి నుంచి కుంట వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కుంట నుంచి శిరసి వస్తన్న మారుతీ స్విఫ్ట్ కారు ఎదురెదురుగా రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు లో ఉన్న 5 మంది లో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. అందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటణ జరిగిన ప్రాంతానికి వెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాపతు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి…
![th (2)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/th-2.jpg?resize=474%2C269&ssl=1)