వై.ఎస్.ఆర్. తెలంగలణ పార్టీ వ్యవస్తాపకురాలు, ఆంద్ర ప్రదేశ్ ఏ.పీ.సీ.సీ. చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్దీ వై.సీ.పీ. ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్త చేశారు. విజయనగరంలో వై.సీ.పీ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… వై.సీ.పీ. ఎం.పి. లు బీ.జే.పీ. కార్యాలయంలో కూర్చుంటున్నారని అన్నారు. బీ.జే.పీ. ఒక మత తత్వ పార్టీ అని అందుకే ఆనాడు రాజ శేఖర్ రెడ్డి కూడా వ్యతిరేకించారన్నారు.
బీ.జే.పీ. ఎవరికి శ్రేయస్కరం కాదని అయినా పలువురు ఎం.పీ. లు, జగన్ మోహన్ రెడ్డీ ఆ పార్టీకి మద్దుతుగా వ్యవరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ శ్రేయస్సు కోసం కార్యకర్తలు నిరంతరం పని చేయాలి సూచించారు. కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధానిగా గెలిచిన తర్వాత మొట్ట మొదటి సంతకం ఏ.పీ. స్పెషల్ స్టేటస్ మీద పెడతామని హామీ ఇచ్చామన్నారు.